Earthquake in China: చైనాలో అర్ధరాత్రి భారీ భూకంపం, దేశ రాజధాని ఢిల్లీని తాకిన ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

చైనాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

చైనాలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దక్షిణ జిన్‌యాంగ్ (Xinjiang) ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 7.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 80 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంప తీవ్రత మన దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం కారణంగా కిర్గిజిస్తాన్‌-జిన్‌జియాంగ్‌ సరిహద్దుల్లో పలువురు గాయపడ్డారు. ఇండ్లు కూడా కూలిపోయాయని అధికారులు తెలిపారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement