Hardeep Singh Nijjar Killing: నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్, అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్ అని హెచ్చరిక జారీ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టు
ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.
ఖలిస్తాని వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో ఖలిస్థాన్ టెర్రరిస్టు గుర్పత్వంత్ సింగ్ పన్ను మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు.ముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.ఈ అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్కు నాంది అన్నారు.
ఈ సందేశం గుర్పత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్లో ఉంది.అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్కు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.
Khalistani Terrorist and Narendra Modi Stadium (Photo-X)
Here's Update
Tags
Canadian PM Justin Trudeau
Gurpatwant Singh Pannun
Hardeep Singh Nijjar
Hardeep Singh Nijjar Killing
India
Khalistani
Khalistani Terrorist
killing
Narendra Modi stadium
Prime Minister Narendra Modi
Sikhs For Justice (SFJ) group
threat
అహ్మదాబాద్
కెనడా
ఖలిస్థాన్ టెర్రరిస్టు గుర్పత్వంత్ సింగ్ పన్ను
నరేంద్ర మోదీ స్టేడియం
ప్రధాని నరేంద్రమోదీ
భారత్
సిక్ ఫర్ జస్టిస్ గ్రూప్
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement