Train Collision in Spain: ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన మరో రైలు, ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులకు గాయాలు, స్పెయిన్లో ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో ఘటన
స్పెయిన్లో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక రైలు స్టేషన్లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావస్తున్న మరో రైలు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
స్పెయిన్లో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక రైలు స్టేషన్లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావస్తున్న మరో రైలు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సిటీ సెంటర్కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంట్కాడా స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
Here's BBCTweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement