Hyderabad Shocker: హోం వర్క్ చేయలేదని స్టూడెంట్ని మోకాళ్లపై నిల్చోబెట్టిన టీచర్, తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్లో టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్థిని (Class 8 Girl Student Commits Suicide) అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Hyd, August 26: భాగ్యనగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్లో టీచర్ మందలించిందని 8వ తరగతి విద్యార్థిని (Class 8 Girl Student Commits Suicide) అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది.గురువారం స్కూల్లో హోంవర్క్ చేయలేదని ( Teacher Scolds Her For not doing Homework) టీచర్ మందలించింది. దీంతో పాటు క్లాస్లో అల్లరి చేయడం గమనించిన టీచర్ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది.
దీంతో తోటి విryvQmgogvAqYPdbABZ
Content-Disposition: form-data; name="permalinkTaxa[category]"
1846
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Advertisement
Advertisement
Advertisement