Air Pollution: బాబోయ్ వాయు కాలుష్యం.. 2021 ఒక్క ఏడాదిలోనే 21 లక్షలమంది మరణం.. అమెరికా హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్ స్టిట్యూట్ సంస్థ వెల్లడి
చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా? కాలుష్యంతో కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Newdelhi, June 20: చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి (Delhi) వెళ్లారా? కాలుష్యంతో (Air Pollution) కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి దేశంలో వాయు కాలుష్యం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీని కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్ లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
వాయుకాలుష్యంతో మరణాలు ఇలా
- ప్రపంచవ్యాప్తంగా మరణాలు- 81 లక్షలు
- చైనాలో మరణాలు - 23 లక్షలు
- భారత్ లో మరణాలు - 21 లక్షలు
ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలు ఇలా
- భారత్ - 1,69,400
- నైజీరియా - 1,14,100
- పాకిస్థాన్ - 68,100
- ఇథియోపియా - 31,100
- బంగ్లాదేశ్ - 19,100
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB
Delhi Pollution: ఐదో తరగతి వరకు పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, పెరుగుతున్న కాలుష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు, మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశానని, కాలుష్యం ఆందోళనకరంగా మారుతుందని వెల్లడి
Air Pollution-Brain Stroke Link: గాలి కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం.. ఉష్ణోగ్రతలు పెరుగడం కూడా కారణమే.. తాజా అధ్యయనంలో వెల్లడి
Advertisement
Advertisement
Advertisement