Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్ ప్రెస్ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు
నేడు, రేపు కృష్ణా ఎక్స్ ప్రెస్ సర్వీసును అధికారులు రద్దు చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.
Hyderabad, Oct 10: నేడు, రేపు కృష్ణా ఎక్స్ ప్రెస్ (Krishna Express) సర్వీసును అధికారులు రద్దు (Cancelled) చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ (Tickets Booking) చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. అదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైలు రద్దు కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి. మరోవైపు, కాజీపేట-డోర్నకల్ మద్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్-వరంగల్ మధ్య నడిచే పుష్ పుల్, కాజీపేట-బల్లార్షా మద్య నడిచే బల్లార్షా ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దును ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దు ఎందుకంటే??
సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా
Advertisement
Advertisement
Advertisement