No Relief for Manish Sisodia: మ‌నీష్ సిసోడియాకు మ‌రోసారి చుక్కెదురు, కీల‌క సాక్షాధారాలను నాశ‌నం చేశార‌ని వ్యాఖ్యానించిన కోర్టు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ (Bail) ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది.

No Relief for Manish Sisodia: మ‌నీష్ సిసోడియాకు మ‌రోసారి చుక్కెదురు, కీల‌క సాక్షాధారాలను నాశ‌నం చేశార‌ని వ్యాఖ్యానించిన కోర్టు
Former Delhi Deputy Chief Minister and Aam Aadmi Party (AAP) leader Manish Sisodia. (File Photo/ANI)

New Delhi, May 21: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు (Manish Sisodia) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ (Bail) ఇవ్వాలని మనీశ్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశాడని హైకోర్టు వ్యాఖ్యానించింది.

 

అంతకు ముందు దిగువ న్యాయస్థానం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Us
Advertisement