Liquid Nitrogen Paan: ‘స్మోకీ పాన్’ను తిన్న బాలిక.. కడుపులో రంధ్రం.. బెంగళూరులో ఘటన.. అసలేం జరిగిందంటే?
బెంగళూరులో దారుణం జరిగింది. ‘స్మోకీ పాన్’ను (లిక్విడ్ నైట్రోజన్ పాన్) తిన్న పన్నెండేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది.
Bengaluru, May 21: బెంగళూరులో (Bengaluru) దారుణం జరిగింది. ‘స్మోకీ పాన్’ను (లిక్విడ్ నైట్రోజన్ పాన్) (Liquid Nitrogen Paan) తిన్న పన్నెండేళ్ల బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు షాక్ కి గురయ్యారు. కారణం ఆమె కడుపులో రంధ్రం ఏర్పడటమే. దీంతో ఆమెకు గ్యాస్ట్రో సర్జరీ చేయవలసి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
లిక్విడ్ నైట్రోజన్ తో తయారు చేసిన స్మోకీ పాన్ ను తిన్నవారు నోటి నుంచి పొగలను ఊదుతుండటాన్ని సదరు బాలిక గమనించింది. తాను కూడా అలాగే చేయాలనుకుంది. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో విస్తృతంగా లభిస్తున్న స్మోకీ పాన్ ను కొనుక్కుని, తింది. వెంటనే అస్వస్థతకు గురైంది. విపరీతంగా కడుపు నొప్పితో బాధపడటంతో ఆమెను దవాఖానకు తరలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ
Advertisement
Advertisement
Advertisement