Wearing 'Sindoor' Religious Duty: బొట్టు పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత.. విడాకుల కేసులో ఇండోర్‌ కోర్టు కీలక వ్యాఖ్యలు

సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని, అది పెట్టుకుంటే వివాహితగా సమాజానికి తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది.

Sindoor (Credits: X)

Newdelhi, Mar 24: సింధూరం (బొట్టు) పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత (Wearing 'Sindoor' Religious Duty) అని, అది పెట్టుకుంటే వివాహితగా సమాజానికి తెలుస్తుందని మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు పేర్కొన్నది. ఇండోర్‌ కు చెందిన దంపతులకు 2017లో వివాహం జరిగింది. వారికి ఐదేండ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఐదేండ్ల క్రితం తన భార్య తనను వదిలి వెళ్లిందని, ఆమె మళ్లీ తనతో కలిసి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని భర్త కోర్టుకెక్కాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ఇండోర్‌ ఫ్యామిలీ కోర్టు.. మహిళ కోర్టులో స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు సింధూరం పెట్టుకోవడం లేదని పేర్కొంటూ దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సింధూరం పెట్టుకోవడం హిందూ వివాహిత బాధ్యత అని గుర్తుచేసింది.

Wine Shops Close in Hyderabad: మందుబాబులకు అలర్ట్... జంటనగరాల పరిధిలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు మూసివేత.. బార్ అండ్ రెస్టారెంట్లు కూడా.. నేటి సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటల పాటు బంద్.. కారణం ఏమిటంటే??

భర్త దగ్గరికే వెళ్లాలి

తన భర్త కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించినప్పటికీ ఇందుకు ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో సదరు మహిళ వెంటనే తన భర్త ఇంటికి తిరిగి వెళ్లాలని తీర్పు చెప్పింది.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే

Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..

Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Advertisement
Advertisement
Share Now
Advertisement