Acharya Movie: గన్నవరంలో ఆచార్య యూనిట్, ఘనస్వాగతం పలికిన మెగా అభిమానులు, క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సందర్శించుకోనున్న టీం

ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోనుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు.

Image: Twitter

ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోనుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి రానుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement