Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల దాడిలో 10 మంది జవాన్లు మృతి, అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ట్వీట్
దంతెవాడలో ఛత్తీస్గఢ్ పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో మనం కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు (Maoists) ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.దంతెవాడలో ఛత్తీస్గఢ్ పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాడిలో మనం కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
Here's PM Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Advertisement
Advertisement
Advertisement