Goods Train Derails: తమిళనాడులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ, మరికొన్ని రైళ్లు దారి మళ్ళింపు

తమిళనాడులోని మారండహళ్లి, రాయకోట్టై మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.మరికొన్నిరైళ్లు దారి మళ్లించారు. కొన్ని రైళ్లను ధర్మపురి-హోసూరు మార్గంలో కాకుండా జోలార్‌పేట-తిరుప్పత్తూరు మీదుగా మళ్లిస్తున్నారు.

Indian Railway (Photo-ANI)

తమిళనాడులోని మారండహళ్లి, రాయకోట్టై మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.మరికొన్నిరైళ్లు దారి మళ్లించారు. కొన్ని రైళ్లను ధర్మపురి-హోసూరు మార్గంలో కాకుండా జోలార్‌పేట-తిరుప్పత్తూరు మీదుగా మళ్లిస్తున్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement