Uttarakhand: వైరల్ వీడియో, శ్రమజీవులతో ప్రధాని మోదీ ముచ్చట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి వారిని అడిగి తెలుసుకున్న ప్రధాని

కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్: అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తున్న శ్రమజీవిలతో ప్రధాని మోదీ స్వేచ్ఛగా సంభాషించారు. వారి స్థానిక రాష్ట్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి మరియు వారి కోవిడ్ వ్యాక్సినేషన్ స్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

PM Modi Bhimavaram Tour Live

కేదార్‌నాథ్, ఉత్తరాఖండ్: అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తున్న శ్రమజీవిలతో ప్రధాని మోదీ స్వేచ్ఛగా సంభాషించారు. వారి స్థానిక రాష్ట్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి మరియు వారి కోవిడ్ వ్యాక్సినేషన్ స్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement