Adani Row: పార్లమెంట్లో అదాని వివాదం ప్రకంపనలు, వెంటనే JPC విచారణ చేపట్టాలని డిమాండ్, గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టిన ప్రతిపక్షాలు
AAP, BRS, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీలు అదానీ వివాదంపై JPC విచారణకు డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీనికి సంబంధించిన జెపిసి విచారణకు మా డిమాండ్ అలాగే ఉంటుంది. దీనిపై చర్చలో (పార్లమెంట్లో) పాల్గొనడం అంటే అదానీ షేర్ల విలువను పెంచడమేనని అదానీ వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
AAP, BRS, శివసేన (ఉద్ధవ్ థాకరే) ఎంపీలు అదానీ వివాదంపై JPC విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. దీనికి సంబంధించిన జెపిసి విచారణకు మా డిమాండ్ అలాగే ఉంటుంది. దీనిపై చర్చలో (పార్లమెంట్లో) పాల్గొనడం అంటే అదానీ షేర్ల విలువను పెంచడమేనని అదానీ వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement