Smuggling Gold in Rectum: మలద్వారంలో కిలో బంగారం.. అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన క్యాబిన్ క్రూ మహిళా సిబ్బంది.. కేరళలో ఘటన
ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది అధికారులకు చిక్కింది. కన్నూరు ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూలో సేవలు అందిస్తున్న కోల్ కతాకు చెందిన సురభి (26) మలద్వారంలో కిలో బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ కి పాల్పడింది.
Kannur, May 31: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ (Air India) విమానంలో బంగారం (Gold) అక్రమ రవాణా చేస్తూ ఓ మహిళా క్యాబిన్ క్రూ సిబ్బంది అధికారులకు చిక్కింది. కన్నూరు ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా విమానంలో క్యాబిన్ క్రూలో సేవలు అందిస్తున్న కోల్ కతాకు చెందిన సురభి (26) మలద్వారంలో కిలో బంగారాన్ని పెట్టుకొని స్మగ్లింగ్ కి పాల్పడింది. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement
Advertisement