Mobile Theft Caught on Camera: రోడ్డుపై ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ లాక్కెళ్లిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మొబైల్ చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ చోరీకి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బ్యాంక్ మేనేజర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపారు
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మొబైల్ చోరీకి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మొబైల్ చోరీకి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 సెకన్ల నిడివి గల వీడియో క్లిప్లో ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో బ్యాంక్ మేనేజర్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపారు. వీడియో మరింత ముందుకు సాగుతుండగా, బైక్పై ప్రయాణించిన వ్యక్తి బాధితుడు, బ్యాంక్ మేనేజర్ వద్దకు రావడం కనిపించింది. పట్టపగలు అతని మొబైల్ ఫోన్ను లాక్కెళ్లి పరార్ అయ్యాడు. ఈ దొంగతనం మొత్తం ఘజియాబాద్లోని రోడ్డుపై అమర్చిన కెమెరాలో చిక్కింది. పబ్లిక్ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement