Ram Mandhir Invitation for Nityananda: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానందకూ రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం.. స్వయంగా వెల్లడించిన కైలాస దేశం అధిపతి.. మరి హాజరవుతారా?!
పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఆయన వెల్లడించారు.
Newdelhi, Jan 22: పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడు నిత్యానంద (Nityananda) తనకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం (Ram Mandhir Invitation) అందిందని ఆయన వెల్లడించారు. తాను ఈ వేడుకకు హాజరవుతున్నానని తెలిపారు. ‘చారిత్రక, అపూర్వమైన ఈ వేడుకకు హాజరవ్వకుండా ఉండొద్దు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచం మొత్తాన్ని దీవించేందుకు శ్రీరాముడు లాంఛనంగా ఈ ఆలయంలో కొలువు దీరనున్నాడు’ అని కైలాస దేశం ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. లైంగిక దాడి కేసులో బెయిల్పై విడుదలైన నిత్యానంద 2020లో దేశం విడిచిపెట్టి పారిపోయారు. మరి ఆయన హాజరవుతారో, లేదో చూడాలి.
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో ఫ్యాటీ లివర్ సమస్య దూరం
Advertisement
Advertisement
Advertisement