Tokyo Olympics 2020: మరో పతకానికి చేరువలో! టోక్యో ఒలంపిక్స్లో సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు, క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై అద్భుత విజయం
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్కు చేరింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలోని క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై సింధు అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన ఆమె రెండో గేమ్లోనూ సత్తా చాటింది. ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్లో 22-20తో సింధు నెగ్గి సెమీస్కు దూసుకెళ్లింది.
Tags
2020 Tokyo Games
2020 Tokyo Olympic Games
2020 Tokyo Olympics
Akane Yamaguchi
Atanu Das ఒలంపిక్స్ క్రీడలు
Badminton
Badminton At Tokyo Olympics 2020
indian hockey
LIve breaking news headlines
Manu Bhaker
PV Sindhu
PV Sindhu Tokyo Olympics 2020
PV Sindhu vs Akane Yamaguchi
Tokyo Olympics
Tokyo Olympics 2020
ఒలంపిక్స్
టోక్యో ఒలింపిక్స్ 2020
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement