Andhra Pradesh: దివగంత వైఎస్సార్ విగ్రహాన్ని ఈడ్చుకువెళ్లిన వ్యక్తిని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు, అనంతరం పోలీసులకు అప్పగింత

పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో యువకుడు హల్ చల్ చేశాడు. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసి రోడ్డు మీద ఆ విగ్రహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

Jana Sena supporter pulls down YSR statue, drags on road

పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో యువకుడు హల్ చల్ చేశాడు. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసి రోడ్డు మీద ఆ విగ్రహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే జోగారావు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడు ఎర్ర కండువా ధరించి ఉన్నాడు. జనసేన సపోర్టర్ అని అనుమానిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement