Andhra Pradesh Shocker: ఏపీలో మరో దారుణం, గూడూరులో కాలేజీకి వెళుతున్న అమ్మాయిపై రౌడీ షీటర్ దారుణ అత్యాచారం, కత్తితో బెదిరించి ఆటోలో తీసుకెళ్లి మరీ..
గూడూరులో కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసాడు రౌడీ షీటర్ వినయ్. అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నంద్యాల ఘటన మరువక ముందు తిరుపతిలో బాలికపై దారుణ అత్యాచారం జరిగిన సంగతి తెలిసింది. కామాంధుడు అత్యాచారం చేసి బాలికను చంపేశాడు. ఈ ఘటనలు మరువక ముందు తాజాగా తిరుపతి జిల్లా గూడూరులో మరో దారుణం చోటు చేసుకుంది. గూడూరులో కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసాడు రౌడీ షీటర్ వినయ్. అవమానంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల ఘటన మరచిపోకముందే మరో దారుణం, తిరుపతిలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, అనంతరం హత్య చేసిన కామాంధుడు
Here's Police Statement
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Advertisement
Advertisement
Advertisement