AP Police: వీడియో వైరల్, సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను కాపాడిన ఏపీ పోలీసు, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.

(Credits: Twitter)

సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లాకు చెందిన పుల్లేటి మహేష్, గోగుల రవణ తోటి యాత్రికులతో కలిసి బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరానికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలలకు వారు సముద్రంలో మునిగిపోతుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు గమనించి వారిని రక్షించి ప్రథమ చికిత్స అందించారు.

(Credits: Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement