YS Sharmila Son: త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి..ఎన్ఆర్ఐ యువతితో త్వరలో వివాహం

వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ys raja reddy (Twitter)

వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ys raja reddy (Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement