Hyderabad: హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు.. పార్కింగ్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేసిన దొంగలు, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు.

Bikes Parked on Streets Stolen at Hyderabad(X)

హైదరాబాద్ ఖైరతాబాద్‌లో (Hyderabad)వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. వీధుల్లో పార్క్ చేసిన బైక్ లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగలు. వరుస ఘటనలతో జనాలు బెంబేలెత్తుతున్నారు.

దాదాపు పదిహేనుకు పైగా ద్విచక్రవాహనాలు(Bike Theft) చోరికి గురికావడంతో బస్తీల నివాసితులు భయాందోళనతో ఉన్నారు. ఖైరతాబాద్ పీఎస్ పరిధిలోనే ఎక్కువగా చోరీలు జరుగుతుండటం విశేషం.

 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!

సీసీ కెమెరాల్లో దొంగలు బైక్ ఎత్తుకెళ్తున్న విజువల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bikes Parked on Streets Stolen at Hyderabad

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement