Pakistan: పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి!
పాకిస్థాన్(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది,
పాకిస్థాన్(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య జరిగిన పరస్పర దాడిలో మొత్తం 30 మంది మృత్యువాత పడ్డారు.
అందులో 18 మంది భద్రతా సిబ్బంది కాగా, 12 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. కలాట్ జిల్లాలోని(Baluchistan province) మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా.. ప్రతిఘటించింది భద్రతా సిబ్బంది. జనవరి 31-ఫిబ్రవరి 1న మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్లో 18 మంది సైనికులను కోల్పోయినట్టు పాక్ సైన్యం వెల్లడించింది. చైనా లైవ్ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
Pakistan's Baluchistan province.. 30 people killed!
Advertisement
సంబంధిత వార్తలు
US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్పై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్కు చేరిన ఆసిస్
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్తో మూడంతస్తుల బిల్డింగ్కు వ్యాపించిన మంటలు
Advertisement
Advertisement
Advertisement