Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.
Hyderabad, JAN 10: చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.
ఒక్కసారిగా ట్రైన్ కుదుపులకు గురవ్వడంతో రైళ్లోని పలువురికి గుండెపోటు వచ్చింది. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. పండుగ సీజన్ అవ్వడంతో ట్రైన్లో ఎక్కువమంది ఉన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement