Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్, ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన ట్రైన్, 50 మందికి గాయాలు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express) ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.

Credits: ANI

Hyderabad, JAN 10: చార్మినార్ ఎక్స్ ప్రెస్ (Charminar Express)  ప్రమాదానికి గురైంది.  నాంపల్లి స్టేషన్ లో (Nampally) చార్మినార్ ఎక్స్ ప్రెస్ మూడు భోగీలు పట్టలు తప్పాయి. స్టేషన్ నుంచి బయల్దేరే సమయంలో ఫ్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.

 

ఒక్కసారిగా ట్రైన్ కుదుపులకు గురవ్వడంతో రైళ్లోని పలువురికి గుండెపోటు వచ్చింది. మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. పండుగ సీజన్ అవ్వడంతో ట్రైన్లో ఎక్కువమంది ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement