Rail Roko Andolan: రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్కు అంతరాయం, మరింత తీవ్రరూపం దాల్చిన రైతుల ఉద్యమం
లఖీమ్పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి.
- Read in
- English
Lakhimpur, Oct 18: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రరూపం (Rail Roko Andolan) దాల్చింది. లఖీమ్పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్కు అంతరాయం (Train Services Disrupted at 30 Places) ఏర్పడింది.
ఉత్తర రైల్వే జోన్లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్పీఓ సోమవారం తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది.
ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది.
Tags
సంబంధిత వార్తలు
Karnataka Horror: కర్ణాటకలో ఘోరం, రాత్రి భోజనం పెట్టలేదని భార్య తల నరికిన భర్త, అంతటితో ఆగకుండా చర్మాన్ని ఒలిచి మృతదేహాన్ని ముక్కలు చేసిన కసాయి
Heatwave in India: ఎండ దెబ్బకు 24 గంటల్లో 54 మంది మృతి, బీహార్లో అత్యధికంగా 34 మంది బలి, ఎమర్జెన్సీ విధించాలని కేంద్రాన్రి కోరిన రాజస్థాన్ హైకోర్టు
Karnataka Ghost Marriage: 30 ఏండ్ల కిందట మరణించిన మా కుమార్తెకు ప్రేతాత్మ వరుడు కావలెను.. కర్ణాటకకు చెందిన ఓ తల్లిదండ్రుల పత్రికా ప్రకటన.. ఎందుకంటే?
Sushil Kumar Modi No More: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత.. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సుశీల్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Lok Sabha Elections 2024: హర్యానాలో బీజేపీకి షాకిచ్చిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన, సంక్షోభంలో కాషాయం పార్టీ
Karnataka Horror: కర్ణాటకలో దారుణం, మూగవాడైన కొడుకుని మొసళ్లకు ఆహారంగా నదిలో విసిరేసిన తల్లి, కనికరం చూపని తండ్రి
Prajwal Revanna Sex Video Row: 1000 మందికి పైగా అమ్మాయిలతో సెక్స్ ఆరోపణలు, ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్ పార్టీ, సెక్స్ వీడియోల లీక్ వెనుక డీకే శివకుమార్..
Karnataka Shocker: బెంగుళూరులో దారుణం, 8 ఏళ్ల బాలికపై ఇంటి ఓనర్ అత్యాచారం, తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్ళడంతో తలుపులేసి మరీ..
తాజా వార్తలు
ట్రెండింగ్
SocialLY
Telangana Capital Hyderabad: హైదరాబాద్ తో ఏపీకి తెగిన బంధం.. ఇకపై తెలంగాణకు శాశ్వత రాజధానిగా భాగ్యనగరం.. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్.. నిన్నటితో ముగిసిన గడువు
2024 ICC T20 Men's T20 World Cup Google Doodle: 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ సమరం మొదలైంది, ప్రత్యేకమైన డూడుల్తో అలరించిన గూగుల్
Poll Strategy Group Exit Poll: అధికార వైసీపీకే జైకొట్టిన పోల్ స్ట్రాటజీ గ్రూప్, 115 నుంచి 125 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 50 నుంచి 60 సీట్ల మధ్యలో టీడీపీ
Janagalam Exit Poll: టీడీపీ కూటమికే జై కొట్టిన జనగళం ఎగ్జిట్ పోల్ సర్వే , 104 నుంచి 118 సీట్లతో అధికారంలోకి, 44 నుంచి 57 సీట్ల మధ్యలో వైసీపీ