UP Horror: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన కామాంధులు, భర్తను మంచానికి కట్టేసి భార్య, కూతురుపై సామూహిక అత్యాచారం, యూపీలో దారుణ ఘటన
ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్పుర్ జిల్లా సైఫాని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Lucknow, May 23: ఉత్తర్ప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్పుర్ జిల్లా సైఫాని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి గురైన మహిళను, ఆమె కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులతో మెకానిక్ గొడవ పడ్డాడనే విషయం తమకు తెలిసిందని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement