Assam: అస్సాంలో కార్లపై చిరుతపులి దాడి, ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మందికి గాయాలు, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపిన జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా

అస్సాం‌లోని జోర్హాట్‌లో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు.

leopard-attack (Photo Credits: Uttarakhand forest department)

అస్సాం‌లోని జోర్హాట్‌లో చిరుతపులి దాడి చేయడంతో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని జోర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement