Chhattisgarh Shocker: ఛత్తీస్గఢ్ జిల్లాలో విషాదం, ఒక్కసారిగా బూడిద మట్టి పైన పడటంతో ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని సిల్తారా గ్రామంలోని సక్రా సమీపంలో బూడిద మట్టి తవ్వకం స్థలంలో ఒక్కసారిగా బూడిద మట్టి మీద పడిపోవడంతో 5 మంది బూడిద కింద చిక్కుక్కుపోయారు. వీరిలో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రాష్ట్రంలోని సిల్తారా గ్రామంలోని సక్రా సమీపంలో బూడిద మట్టి తవ్వకం స్థలంలో ఒక్కసారిగా బూడిద మట్టి మీద పడిపోవడంతో 5 మంది బూడిద కింద చిక్కుక్కుపోయారు. వీరిలో ముగ్గురు ఊపిరాడక మృతి చెందారు. భూమి యజమానిపై పోలీసులు నిర్లక్ష్యం కేసు నమోదు చేశామని అదనపు ఎస్పీ రాయ్పూర్ సిటీ అభిషేక్ మహేశ్వరి తెలిపారు. కాగా ప్రొక్లైన్ తో బూడిదను తొలగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Techie Dies by Suicide: వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
Faridabad Shocker: దారుణం, దొంగతనం ఎందుకు చేశావని అడిగినందుకు తండ్రిని తగలబెట్టిన కొడుకు, మంటలకు తాళలేక అరుస్తుంటే బయట తలుపు గడియపెట్టి పైశాచికానందం
Advertisement
Advertisement
Advertisement