Jammu and Kashmir Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర భూకంపం, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతగా నమోదు

జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు 10.10 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. రాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

జమ్మూ కాశ్మీర్‌లో ఈరోజు 10.10 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. రాత్రి సమయంలో భారీ భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement