Japan PM Attacked With Bomb: జపాన్‌ ప్రధానిపై బాంబు దాడి, ఫుమియో కిషిదా కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు.

Image: Twitter

జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వకయామలోని సైకాజకి పోర్ట్ లో ప్రధాని కిషిదా పర్యటించారు. మరికొద్ది సేపట్లో ఓ కార్యక్రమ వేదిక పై ప్రధాని మాట్లాడాల్సి ఉండగా.. వేదికకు సమీపంలో బాంబు పేలింది. జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా ప్రసంగిస్తున్నప్పుడు పొగ బాంబు విసరడం ద్వారా ఆయనపై ఈ దాడి జరిగింది. నివేదికల ప్రకారం ప్రధానిని సురక్షితంగా తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడు శబ్ధం వినిపించిన వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దుతూ పీఎం కిషిదాను ఘటనా స్థలం నుంచి సురక్షితంగా తరలించారు..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement