Karnataka Shocker: వధువుకు తాళి కట్టే ముందు కట్నం ఇంకా ఎక్కువ ఇవ్వాలని వరుడు డిమాండ్, అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసిన వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. వరుడికి 50 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు ఇచ్చేందుకు వధువు కుటుంబీకులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. లోకమాన్య చౌల్ట్రీలో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో వరుడి కుటుంబీకులు వంద గ్రాముల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెళ్లి జరగదని తెలిపారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వరుడిని వరకట్న వేధింపుల కింద పోలీసులు అరెస్ట్ చేశారు.
Here's IANS News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement