Kerala: దుబాయ్ నుంచి బంగారు గొలుసు స్మగ్లింగ్, విలువ సుమారు రూ.19.44 లక్షలకు పైగానే, స్వాధీనం చేసుకున్న కొచ్చి విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు

కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం సుమారు రూ.19.44 లక్షల విలువైన 399.80 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరుకు చెందిన వ్యక్తి ఈ రోజు ఐఎక్స్ 434 విమానంలో దుబాయ్ నుండి వస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Gold Chain (Photo-ANI)

కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం సుమారు రూ.19.44 లక్షల విలువైన 399.80 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరుకు చెందిన వ్యక్తి ఈ రోజు ఐఎక్స్ 434 విమానంలో దుబాయ్ నుండి వస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement