Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌లో 12వ సారి భారీ భూకంపం, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు

జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది.

Earthquake Representative Image (Photo Credit: PTI)

జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, జూన్‌ తర్వాత దోడా జిల్లాలో భూకంపం రావడం ఇది 12వ సారి. జూన్‌ 13న 5.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో ఇండ్లు, భవనాలు బీటలువారాయి.

Here's Update

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement