One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాల డిమాండ్పై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
లోక్సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
లోక్సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధమని ప్రకటించారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచించారు. బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చెప్పారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. అయితే ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.
Govt ready to send one nation one election Bill to JPC
Tags
One Nation One Election Bill
One Nation
One Election Bill
Arjun Ram Meghwal
Lok Sabha
Union Cabinet
Prime Minister Narendra Modi
Jamili Elections
Jamlili Elections Bill
Constitution Debate
జమిలి ఎన్నిక
జమిలీ ఎన్నికలు
జమిలీ ఎన్నిక
జమిలి ఎన్నికలపై కేంద్రం
జమిలి ఎన్నికలు అంటే ఏమిటి
జమిలి ఎన్నికలు లేటెస్ట్ న్యూస్
ఒకే దేశం ఒకే ఎన్నిక
అసదుద్దీన్
Asaduddin Owaisi
AIMIM
TDP Support to One nation One Election bill
Live Breaking New Headlines
Joint Committee of Parliament
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement