PM Modi Aerial Survey: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే, గుజరాత్, డయు ప్రాంతాలలో వైమానిక సర్వేను నిర్వహించిన భారత ప్రధాని, అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్, డయు తుఫాను ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉనా, డియు, జాఫరాబాద్, మహువా వంటి ప్రాంతాలపై వైమానిక సర్వేను ప్రధాని నిర్వహిస్తున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు.

PM Narendra Modi celebrates Diwali with Indian soldiers (Photo Credits: ANI)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్, డయు తుఫాను ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉనా, డియు, జాఫరాబాద్, మహువా వంటి ప్రాంతాలపై వైమానిక సర్వేను ప్రధాని నిర్వహిస్తున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement