Rajiv Kumar: భారత నూతన సీఈసీగా రాజీవ్‌ కుమార్‌, మే 15న బాధ్యతల స్వీకరణ, 2025 వరకు పదవిలో కొనసాగనున్న రాజీవ్‌

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్‌ ఆదివారం May 15l సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హోదాలో రాజీవ్‌ 2025 వరకు కొనసాగుతారు.

Election Commissioner Rajiv Kumar. Credits: PTI

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా రాజీవ్‌ కుమార్‌ గురువారం నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర పదవీకాలం శనివారంతో ముగియనున్నది. రాజీవ్‌ ఆదివారం May 15l సీఈసీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హోదాలో రాజీవ్‌ 2025 వరకు కొనసాగుతారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement