Tamil Nadu: అనాథాశ్రమంలో ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి, మరో 8 మందికి అస్వస్థత, ఫుడ్ పాయిజనింగ్ అయిందని అనుమానాలు, తమిళనాడులో విషాద ఘటన

తమిళనాడులోని తిరుప్పూర్ ప్రైవేట్ అనాథాశ్రమంలో ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానం కానీ ఖచ్చితమైన కారణం నమూనాల క్లినికల్ పరిశోధన తర్వాత మాత్రమే తెలుస్తుందని కలెక్టర్ వినీత్ తెలిపారు. ప్రైవేట్ అనాథాశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని అన్నారు.

Representational Image (Photo Credits: ANI)

తమిళనాడులోని తిరుప్పూర్ ప్రైవేట్ అనాథాశ్రమంలో ఆహారం తిని ముగ్గురు పిల్లలు మృతి చెందగా, 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానం కానీ ఖచ్చితమైన కారణం నమూనాల క్లినికల్ పరిశోధన తర్వాత మాత్రమే తెలుస్తుందని కలెక్టర్ వినీత్ తెలిపారు. ప్రైవేట్ అనాథాశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement