Tripura Assembly Ruckus: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన బీజేపీ ఎమ్మెల్యే, దానిపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే డిమాండ్, త్రిపుర అసెంబ్లీలో రచ్చరచ్చ
త్రిపుర అసెంబ్లీలో పోర్న్ అంశం కాక రేపింది. మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు.దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
త్రిపుర అసెంబ్లీలో పోర్న్ అంశం కాక రేపింది. మార్చిలో అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడిన బీజేపీ శాసనసభ్యుడు జాదబ్ లాల్ నాథ్ "దుష్ప్రవర్తన"పై చర్చ జరగాలని తిప్రా మోత ఎమ్మెల్యే అనిమేష్ దెబ్బర్మ కోరారు.దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ఐదుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం త్రిపుర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశామని, ఆ తర్వాత విపక్షాలు వాకౌట్ చేశాయని ఓ అధికారి తెలిపారు.
Tripura Assembly Ruckus
ANI Video
Tags
Assembly
Biswa Bandhu Sen
Brishaketu Debbarma
Budget
Congress
CPI(M)
Disruption
Finance Minister
MLAs
Nandita Reang
Nayan Sarkar
Pranajit Singha Roy
Ranjit Debbarma
Sudip Roy Barman
suspended
TIPRA Motha Party
Tripura
Tripura Assembly Ruckus
అసెంబ్లీలో అశ్లీల వీడియో
అసెంబ్లీలో పోర్న్ వీడియో
జడబ్ లాల్ అంశం
జాదవ్ లక్నాథ్
త్రిపుర అసెంబ్లీ
త్రిపుర అసెంబ్లీ రచ్చ
బీజేపీ ఎమ్మెల్యే
మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
AP Assembly Session 2025: దేవుడు మీకు 11 మందిని మాత్రమే ఇచ్చారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు, ఇంకా ఏమన్నారంటే..
Advertisement
Advertisement
Advertisement