Union Budget 2024: మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కొద్ది సేపట్లో పార్లమెంటులో బడ్డెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర కేబినెట్‌ కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్.

Finance Minister Nirmala Sitharaman outside Parliament (Photo Credit: ANI)

కేంద్ర కేబినెట్‌ కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. ఈ ఏడాది ఏప్రిల్‌, మే మధ్య పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ముందు నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతిని కలిశారు. మరి కొద్ది సేపట్లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్డెట్ ప్రవేశపెట్టనున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement