Bharat vs India Row: అవన్నీ పుకార్లు, ఇండియా పేరు భారత్‌గా మార్చడంపై సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇండియా పేరు భారత్‌గా మారుస్తారు అనేది పుకారు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొంత మంది ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Union Minister Anurag Thakur (Photo-ANI)

ఇండియా పేరును కేంద్రం ఇక నుంచి భారత్​ గా మార్చబోతోందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై తీర్మానం కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విస్ట్ ఇచ్చారు. ఇండియా పేరు భారత్‌గా మారుస్తారు అనేది పుకారు మాత్రమే అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కొంత మంది ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Union Minister Anurag Thakur (Photo-ANI)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement