Kedarnath Yatra: ఉత్తరాఖండ్ వరదలు, కేదార్నాథ్ యాత్ర నిలిపివేత, ఉదృతంగా ప్రవహిస్తున్న మందాకిని, అలకనంద నదులు, ఆరెంజ్ అలర్ట్ జారీ
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర(Kedarnath Dham Yatra)ను నిలిపివేశారు. సోన్ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. భక్తుల భద్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో యాత్రికుల్ని ఆపేసినట్లు తెలిపారు.భారీ వర్షాల కారణంగా ఐఎండీ ఇవాళ ఉత్తరాఖండ్ కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మందాకిని, అలకనంద నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ ట్వీట్ చేసింది.ఇక గంగోత్రి జాతీయ రహదారిపై మంగళవారం కొండచరియలు విరిగిపడడం వల్ల నలుగురు మృతిచెందారు. పది మంది గాయపడ్డారు
ANi Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement