Karnataka: దారుణం, పింఛన్ కోసం రెండు కిలోమీటర్ల దూరం పాక్కుంటూ వెళ్లిన బామ్మ, కర్ఱాణకలోని దావణగెరె జిల్లాలో విషాదకర ఘటన
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర్ తాలూకాలో ప్రత్యేక వికలాంగురాలైన బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు. దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ.
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని హరిహర్ తాలూకాలో ప్రత్యేక వికలాంగురాలైన బామ్మకి జీవనాధారమైన పింఛను డబ్బు 2నెలలుగా రాలేదు. అడిగితే పోస్టుమాన్ విసుక్కుంటున్నాడు. దీంతో రోడ్డుపై దేకుతూ 8 గంటల పాటు ప్రయాణించి 2 కిలోమీటర్ల దూరంలోని పోస్టాఫీసుకు చేరుకుందా పెద్దావిడ. దాని వల్ల కాళ్లంతా గాయాలయ్యాయి. సంతానం లేని గిరిజమ్మ అనే వృద్ధ మహిళ (77) ఫించను మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా పోస్టాఫీస్ ద్వారా ఆమెకు పెన్సన్ వస్తుండగా 2023 నవంబర్ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆగిపోయాయని గిరిజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Bengaluru Shocker: పోర్న్కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement