Jharkhand Political Stir: ఆపరేషన్‌ జార్ఖండ్‌, రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌ చేరుకున్న ఎమ్మెల్యేలు, శామీర్‌పేట్‌ రిసార్టుకు తరలిస్తున్న వీడియో ఇదిగో..

హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు.

JMM MLAs reached Hyderabad, shifted to resort (Photo/X/Video Grab)

హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాంచి బిర్సా ముండా ఎయిర్‌పోర్టు నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు మొత్తం 36 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వారిని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకు వీరంతా హైదరాబాద్‌ రిసార్టులో ఉండనున్నారు. ఆపరేషన్‌ జార్ఖండ్‌ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement