'Separate Country for South India': దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ సంచలన వ్యాఖ్యలు, కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని వెల్లడి
2024-25 కేంద్ర బడ్జెట్లో దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని బెంగళూరు రూరల్కు చెందిన లోక్సభ ఎంపీ డీకే సురేష్ గురువారం ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ను లేవనెత్తుతామని బెదిరించారు. పార్లమెంట్ వెలుపల డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు.
2024-25 కేంద్ర బడ్జెట్లో దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని బెంగళూరు రూరల్కు చెందిన లోక్సభ ఎంపీ డీకే సురేష్ గురువారం ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్ను లేవనెత్తుతామని బెదిరించారు. పార్లమెంట్ వెలుపల డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈ భాషల్లోనే పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం హిందీ, సంస్కృత భాషలను రుద్దుతున్నదని డీకే సురేష్ ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల్లో సరైన వాటాను కేంద్రం సరిగ్గా ఇవ్వడం లేదు.. దక్షిణ భారత రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయి.. దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసిన సొమ్మును ఉత్తర భారత రాష్ట్రాలకు ఇస్తున్నారు. ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయండి, ”అని ఆయన అన్నారు.
Here's News
Tags
Budget
Budget 2024
Budget 2024 time
Budget 2024-25
Congress
Congress MP DK Suresh
DK Suresh
India
Interim Budget 2024
LIve breaking news headlines
Separate Country for South India
South India
Today Budget news
Union Budget 2024
Union Budget 2024-25
కాంగ్రెస్ ఎంపీ
దక్షిణ భారత రాష్ట్రాలు
లోక్సభ ఎంపీ డీకే సురేష్
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement