'Separate Country for South India': దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించండి, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ సంచలన వ్యాఖ్యలు, కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని వెల్లడి

2024-25 కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని బెంగళూరు రూరల్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ డీకే సురేష్ గురువారం ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ను లేవనెత్తుతామని బెదిరించారు. పార్లమెంట్ వెలుపల డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు.

Congress MP DK Suresh (photo-ANI)

2024-25 కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ భారత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని బెంగళూరు రూరల్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ డీకే సురేష్ గురువారం ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రత్యేక దేశం కోసం డిమాండ్‌ను లేవనెత్తుతామని బెదిరించారు. పార్లమెంట్ వెలుపల డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. ఈ భాషల్లోనే పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం హిందీ, సంస్కృత భాషలను రుద్దుతున్నదని డీకే సురేష్ ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాలకు జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల్లో సరైన వాటాను కేంద్రం సరిగ్గా ఇవ్వడం లేదు.. దక్షిణ భారత రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయి.. దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసిన సొమ్మును ఉత్తర భారత రాష్ట్రాలకు ఇస్తున్నారు. ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయండి, ”అని ఆయన అన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement