MyGate Lays Off: 30 శాతం ఉద్యోగులను సాగనంపిన బెంగళూరు స్టార్టప్ మైగేట్
టెక్నాలజీ కంపెనీల్లో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు వేలామంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ మైగేట్ 30 శాతం మంది ఉద్యోగులకు కోత పెట్టింది.
Bengaluru, Feb 21: టెక్నాలజీ కంపెనీల్లో (Tech Companies) ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు (IT Companies) వేలామంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) నుంచి ట్విట్టర్ (Twitter) వరకు పలు కంపెనీలు లే ఆఫ్లతో ఉద్యోగులను హడలెత్తించాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ మైగేట్ 30 శాతం మంది ఉద్యోగులకు కోత పెట్టింది. ఫండింగ్ సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Karnataka Shocker: బెంగళూరులో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం, కట్టేసి రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు కోరికలు తీర్చుకున్న కామాంధులు
'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
Advertisement
Advertisement
Advertisement