Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Newdelhi, Aug 22: లక్నో (Lucknow) నగర పర్యటన సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh) సీఎం యోగి ఆదిత్య నాథ్ కు (Yogi Adityanath) పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నరైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు.
Advertisement
సంబంధిత వార్తలు
Mahakumbh Fire: మహా కుంభమేళా అగ్ని ప్రమాదం, వీడియోలు రికార్డ్ చేయడం మానేసి బాధితులకు సాయం చేయండి, పలు సూచనలు జారీ చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
UP Digital Media Policy: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే జీవితఖైదు, అనుకూలంగా ప్రచారం చేస్తే రూ. 8 లక్షలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు బంపర్ ఆఫర్
Who Is Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటకు కారణమిదేనా ? ఇంతకీ లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఈ బోలే బాబా ఎవరు, హత్రాస్ విషాదకర ఘటనపై పూర్తి కథనం..
Ram Mandir Bomb Threat: సీఎం యోగీని, అయోధ్య రామమందిరాన్ని బాంబులతో పేల్చేస్తాం, అగంతకుల నుంచి బెదిరింపు పోస్టు, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు
Advertisement
Advertisement
Advertisement