Axar Patel తండ్రి అయ్యాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన భార్య మేహా పటేల్, హక్ష్ పటేల్‌‌గా నామకరణం

భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు.

Axar Patel and Meha Patel. (Photo credits: X/@akshar2026)

Axar Patel and Wife Meha Patel Blessed With Baby Boy; భారత క్రికెట్ జట్టు ఆటగాడు అక్షర్ పటేల్ తండ్రి అయ్యాడు. అక్షర్ భార్య మేహ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అక్షర్ ఈ సమాచారాన్ని అభిమానులకు అందించాడు. డిసెంబర్ 19న మేహా పటేల్ మగబిడ్డ జన్మించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే అక్షర్, మేహ తమ కుమారుడికి హక్ష్ పటేల్‌ అనే పేరు కూడా పెట్టారు. అక్షర్ తన కొడుకును కూడా టీమ్ ఇండియా జెర్సీ ధరించేలా చేశాడు. అక్షర్, మేహా జనవరి 2023 లో వడోదరలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఇద్దరూ 2022లో నిశ్చితార్థం చేసుకున్నారు.

Axar Patel and Wife Meha Patel Blessed With Baby Boy;

 

View this post on Instagram

 

A post shared by Axar Patel (@akshar.patel)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్‌ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్‌

Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్, ఇంగ్లండ్‌ కెప్టెన్సీకి జోస్‌ బట్లర్‌ రాజీనామా, తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Share Now