IPL 2022 Mega Auction: మళ్లీ చెన్నై గూటికే డ్వేన్ బ్రేవో, రూ. 4.40 కోట్లకు దక్కించుకున్న సీఎస్కే
ఐపీఎల్ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోను సీఎస్కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్కే బ్రేవోను దక్కించుకుంది.టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాడు నితీష్ రాణాను మరోసారి కేకేఆర్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోను సీఎస్కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్కే బ్రేవోను దక్కించుకుంది.టీమిండియా అన్క్యాప్డ్ ఆటగాడు నితీష్ రాణాను మరోసారి కేకేఆర్ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement