Virat Kohli New Record: ఒకే వేదికపై 100 T20లు ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, అధికారికంగా తెలిపిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్‌ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.

Virat Kohli (photo-ANI)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో లేదా ఏ ఒక్క వేదికలోనైనా 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. RCB vs LSG IPL 2024 మ్యాచ్‌లో ఈ రికార్డును విరాట్ నెలకొల్పాడు. RCB వారి అధికారిక 'X' హ్యాండిల్‌లో దీనిపై పోస్ట్‌ పెట్టి అభిమానులకు తెలియజేసింది ఆర్సీబీ.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement